Search
Close this search box.
Search
Close this search box.

కళ్యాణదుర్గంలో జనసేన టీడీపీ ఆత్మీయుల సమావేశం

      కళ్యాణదుర్గం ( జనస్వరం ) : ములకలేడులో జరిగిన జనసేన-టిడిపి ఉమ్మడి ఆత్మీయ సమన్వయ సమావేశంకు కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మండల అధ్యక్షులు కాంత్ రాజు సభకు అధ్యక్షత వహించగా, టిడిపి తరఫున టి.ఆర్.తిప్పేస్వామి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జనసేన-టిడిపి ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి ప్రచారం, రెండు పార్టీలు కలిసి సమన్వయంగా కలిసి ఎలా ముందుకు వెళ్లాలి? మొదలైన అంశాలను చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో టిడిపి మాజీ జెడ్పిటిసి గురు ప్రసాద్, టిడిపి ముఖ్య నాయకులు రామరాజు, ఆదిశేషు, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు చెర్లోపల్లి రామలింగ, మహేష్, ప్రధాన కార్యదర్శులు నరసింహమూర్తి, గురుస్వామి, లక్ష్మణ్, కార్యదర్శులు నరసయ్య, గంగాధర, మారెన్న, జనసేన-టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way