విలేకరులపై దాడిని ఖండిస్తూ నిరసన

    మదనపల్లి ( జనస్వరం ) : విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ మదనపల్లి జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాప్తాడులో ఆంధ్ర జ్యోతి విలేకర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి విలేకరులు ధర్నాలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, జనసేన రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యురాలు దారం అనిత, మదనపల్లి పట్టణ అధ్యక్షులు జగదీష్ బాబు, మదనపల్లి జనసేన నాయకులు కుప్పల శంకర, కోటకొండ చంద్రశేఖర్, ధరణి, గణేష్ తొక్కళ్ళ శివ, యాసిన్ , శ్రీనాథ్ ,సత్య, సంతోష్, వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way