రోడ్డు విస్తీర్ణం చేయాలని జనసేన నాయకుల నిరసన వ్యక్తం

     రాయచోటి ( జనస్వరం ) : రాయచోటి, సుండుపల్లి మధ్య అటవీ ప్రాంతంలో అనుమతి ఉన్న కూడా రెండు వరసల రోడ్డు విస్తీర్ణం పనులు చేయకుండా ఎందుకు? వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని జనసేనపార్టీ నాయకుడు రామ శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. రాయచోటి నుండి సుండుపల్లి వయా రాయవరం, పింఛ వెళ్ళే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న జనసేన నాయకులు.  ఈ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇరుకుగా ఉన్న సిబ్యాల మరియు అనుంపల్లి సంబంధించిన అటవీ ప్రాంతాల్లో 2 వరసల వెడల్పు రోడ్డు చేయాలని వైసీపీ ప్రభుత్వన్ని నిలదీస్తూ పాలక పక్షం ప్రజాప్రతినిధులు అలసత్వం వీడి తక్షణమే ఇరుకుగా ఉన్న రోడ్డును రెండు వరసల విస్తీర్ణ రోడ్డుకు యుద్ధప్రాతిపదికన మఱమ్మతులు చెయ్యాలని వైసీపీ పాలకులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్, దినేష్, కొండయ్య, రవీంద్ర, మైనార్టీ నేతలు ఖాదర్ భాష, రహిమ్ భాష, రియాజ్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way