Logo
Date of Publish : 06 January 2024, 10:12 pm
Editor : Sake Naresh

రోడ్డు విస్తీర్ణం చేయాలని జనసేన నాయకుల నిరసన వ్యక్తం

     రాయచోటి ( జనస్వరం ) : రాయచోటి, సుండుపల్లి మధ్య అటవీ ప్రాంతంలో అనుమతి ఉన్న కూడా రెండు వరసల రోడ్డు విస్తీర్ణం పనులు చేయకుండా ఎందుకు? వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని జనసేనపార్టీ నాయకుడు రామ శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. రాయచోటి నుండి సుండుపల్లి వయా రాయవరం, పింఛ వెళ్ళే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న జనసేన నాయకులు.  ఈ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇరుకుగా ఉన్న సిబ్యాల మరియు అనుంపల్లి సంబంధించిన అటవీ ప్రాంతాల్లో 2 వరసల వెడల్పు రోడ్డు చేయాలని వైసీపీ ప్రభుత్వన్ని నిలదీస్తూ పాలక పక్షం ప్రజాప్రతినిధులు అలసత్వం వీడి తక్షణమే ఇరుకుగా ఉన్న రోడ్డును రెండు వరసల విస్తీర్ణ రోడ్డుకు యుద్ధప్రాతిపదికన మఱమ్మతులు చెయ్యాలని వైసీపీ పాలకులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్, దినేష్, కొండయ్య, రవీంద్ర, మైనార్టీ నేతలు ఖాదర్ భాష, రహిమ్ భాష, రియాజ్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com