మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్తకు ఆర్థికసాయం చేసిన జానీ మాస్టర్

     నెల్లూరు ( జనస్వరం ) : ఇండ్ల వనమ్మ అంగన్వాడీ కార్యకర్తల పోరాటంలో అసువులు బాసిన రమణమ్మ గారికి రూ 70000 ఆర్థిక సాయం చేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. అంగన్వాడీ కార్యకర్తల నిరసనకు మద్దతుగా ప్రముఖ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నిలిచారు. జానీ మాస్టర్ మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో జగన్ గారు అంటే నాకు అంత ఇష్టమే. అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతాను అన్న జగన్ మాట తప్పడం నాకేమీ నచ్చలేదు. ప్రసవం తర్వాత నా భార్య ఇద్దరు బిడ్డలతో ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు అటువంటిది ఎంతోమంది బిడ్డలని ఓర్పుతో ఆదరిస్తున్న అంగన్వాడి తల్లులని న్యాయమైన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నానని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way