జనసేన నాయకుడిని పరామర్శించిన యుగంధర్ పొన్న

   గంగాధర నెల్లూరు ( జనస్వరం ) :  వెదురు కుప్పం మండలం., కురివి కుప్పం పంచాయితీ, కురివి కుప్పం HW గ్రామంలో జనం కోసం జనసేన (భవిష్యత్తు గ్యారెంటీ) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 9 నెలల క్రితం బైక్ ఆక్సిడెంట్ లో బెడ్డుకే పరిమితమైన చంద్రమోహన్ మోహన్ ని పరామర్శించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది. యుగంధర్ మాట్లాడుతూ ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేనపార్టీ అండగా ఉంటుందని, పవన్ కళ్యాణ్ స్పూర్తితో సామాన్యులకు సహాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెదురు కుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం మండల యువజన అధ్యక్షులు సతీష్, నియోజకవర్గం బూత్ కన్వినర్ యతిశ్వర్ రెడ్డి, వెదురు కుప్పం మండల సీనియర్ నాయకులు శేఖర్, మండల ఉపాధ్యక్షులు గోపతి మునిరత్నం శెట్టి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భాను చంద్ర రెడ్డి, కార్వేటి నగరం మండల ప్రధాన కార్యదర్శి దేవా, యం యం విలాసం అధ్యక్షులు రుద్ర, వెదురుకుప్పం జనసేన నాయకులు శరత్, ప్రశాంత్, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way