పాలకొండ జనసేన పార్టీ BSU ఆధ్వర్యంలో మంచినీరు సరఫరా ట్యాంకులు 5 పంపిణీ

పాలకొండ జనసేన పార్టీ BSU ఆధ్వర్యంలో మంచినీరు సరఫరా ట్యాంకులు 5 పంపిణీ

                శ్రీకాకుళం జిల్లా వీరగొట్టం మండలం తెట్టంగి గ్రామం జెడ్పీ హై స్కూల్లో, జనసేన పార్టీ BSU ఆధ్వర్యంలో మంచినీరు సరఫరా ట్యాంకులు 5 పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు లక్ష్యాలకు అనుగుణంగా పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ గర్భాన సత్తిబాబు గారి ఆదేశాల మేరకు జనసేన BSU భగత్సింగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంచినీరు ట్యాంకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన భగత్ సింగ్ విద్యార్థి విభాగం జిల్లా నాయకుల గర్భాపు నరేంద్ర, మరియు జడ్.పి.హెచ్.ఎస్ తెట్టంగి ప్రధానోపాధ్యాయులు, మరియు స్టాప్, మరియు జనసేన BSU నాయకులు కూర్మా రావు, నారాయణ రావు, యువకులు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way