పాలకొండ జనసేన పార్టీ BSU ఆధ్వర్యంలో మంచినీరు సరఫరా ట్యాంకులు 5 పంపిణీ
శ్రీకాకుళం జిల్లా వీరగొట్టం మండలం తెట్టంగి గ్రామం జెడ్పీ హై స్కూల్లో, జనసేన పార్టీ BSU ఆధ్వర్యంలో మంచినీరు సరఫరా ట్యాంకులు 5 పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు లక్ష్యాలకు అనుగుణంగా పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ గర్భాన సత్తిబాబు గారి ఆదేశాల మేరకు జనసేన BSU భగత్సింగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంచినీరు ట్యాంకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన భగత్ సింగ్ విద్యార్థి విభాగం జిల్లా నాయకుల గర్భాపు నరేంద్ర, మరియు జడ్.పి.హెచ్.ఎస్ తెట్టంగి ప్రధానోపాధ్యాయులు, మరియు స్టాప్, మరియు జనసేన BSU నాయకులు కూర్మా రావు, నారాయణ రావు, యువకులు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com