అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు అండగా జనసేన నాయకులు

      ఇచ్ఛాపురం, (జనస్వరం) : ఇచ్చాపురం నియోజకవర్గం కేదారిపురం గ్రామంలో పూరింట్లో నివసిస్తున్న నరసింహశెట్టి, చంద్రమ్మశెట్టి వారి ఇల్లు నిన్న రాత్రి కాలిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జన సైనికులు ఇచ్చాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజకి తెలియపరచడంతో  ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. మీకు మీ కుటుంబాన్ని జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ధైర్యాన్ని చెప్పి జనసేన పార్టీ తరఫునుంచి దాసరి రాజు ఒక రైస్ ప్యాకెట్ నిత్యవసర సరుకులు, కూరగాయలు, మరియు తిప్పన దుర్యోధన రెడ్డి 1000 రూపాయలు, అక్కడ స్థానిక జనసేన నాయకులు బోర మోహన్ రావు 1000, రూపాయలు నగదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజు శెట్టి, గణేష్, రాజేష్, టున్న శెట్టి, ఇచ్చాపురం మున్సిపాలిటీ10,11,వార్డ్ ల ఇంచార్జ్లు రోకళ్ల భాస్కరరావు, కలియ గౌడో, సతీష్, అశోక్, కోగేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way