ఉప్పల్ నియోజకవర్గంలో జనసేన – బీజేపీ కార్యకర్తల ప్రచారం

ఉప్పల్

       ఉప్పల్ ( జనస్వరం ) : ఉప్పల్ నియోజకవర్గం జనసేన పార్టీ బలపరిచిన జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు డివిజన్ 2 లోని కమలానగర్, జె.జె కాలనీలో ఇంటిటి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు యర్రంశెట్టి సూర్య మాట్లాడుతూ కుటుంబ పార్టీలకు స్వస్తి చెప్పి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందించే మోడీ గారిని నమ్మి కమలం గుర్తుకి ఓటు వేద్దామని పిలుపునిచ్చారు. జనసేన పార్టీకి పడవలసిన ప్రతి ఓటు కమలం గుర్తుకు వేసి జనసేన పార్టీ మద్దతు తెలిపుదాం.. మన అభ్యర్థి ప్రభాకర్ గారిని గెలిపించుకుందాం అని తెలియచేస్తూ ఈ ప్రచారంలో జనసేన పార్టీ తరపున పాల్గొని మద్దతు తెలిపిన జనసేన నాయకులకు, జనసైనికులకు, వీర మహిళలకు ధన్యవాదాలు తెలియచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way