Search
Close this search box.
Search
Close this search box.

మంచినీరు కలుషితం అవుతుందని బాగు చేయడానికి జనసేన నాయకుల ఆర్థిక సాయం

మంచినీరు

    ఎచ్ఛర్ల ( జనస్వరం ) :  సీతవలస గ్రామంలో మంచినీరు కలుషితం అవుతుందని  గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు  గోవిందరెడ్డి ఇంచార్జ్ Dr విశ్వక్ సేన్  కు తెలియజేశారు. ఆ గ్రామానికి ఎచ్చెర్ల జనసేన ఇంచార్జ్ Dr విశ్వక్ సేన్ గారు 18000/- వాటర్ ట్యాంక్ ను అందించారు. అలాగే కాపు సంక్షేమ సేన యువజన కార్యదర్శి గొర్లె సూర్య ప్లంబిగ్ కు 5000/- సహాయం చేయడ౦ జరిగింది. ఈ కార్యక్రమం లో అప్పలకొండ, అప్పన్న, జగదీష్, అప్పలనాయుడు, సంతోష్ జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way