జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

ఆర్థిక సహాయం

     తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : తాడేపల్లిగూడెం గ్రామస్తులు యాతం రాజశేఖర్ కి యాక్సిడెంట్ అవ్వడంతో  విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆ కుటుంబాన్నీ పరామర్శించారు. వారి వైద్య ఖర్చుల నిమిత్తం బొలిశెట్టి శ్రీనివాస్ మరియు వారి టీమ్ మెంబర్స్, 10th క్లాస్ మేట్స్ అందరు కలిసి 39,000 రూపాయలు మరియు 50 కేజీల బియ్యం నిత్యావసర సరుకులు ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్తనపల్లి కాశీ, రామ్ శెట్టి సురేష్, గుండు మొగుల సురేష్, మైరవరపు రాజేంద్రప్రసాద్, కాళ్ళ గోపికృష్ణ, మద్దాల మణికుమార్, నీలపాల దినేష్,కూచిపూడి వెంకటరత్నాజీ, టెక్కలి రాజేష్, బయనపాలెపు ముఖేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way