Search
Close this search box.
Search
Close this search box.

విశాఖ దక్షిణంలో సుడిగాలి పర్యటన చేస్తున్న కందుల నాగరాజు

 విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విజయవంతంగా పవనన్న ప్రజాబాట కార్యక్రమం కొనసాగుతుంది. నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమం 105వ రోజుకు చేరింది. కార్యక్రమంలో భాగంగా 32వ వార్డు నంది వీధిలో పుష్పవతి అయిన అమ్మాయి సాయి శిరీస్మా కుమారికి వెండి పట్టీలు, పట్టు చీర అందజేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అనిత, పద్మ, మంగ, లలిత, మణి, కందుల కేదార్నాధ్, కందుల బద్రీనాధ్, వరద సీను, టమట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way