జనసైనికుడిని సత్కరించిన జనసేన నాయకులు

జనసేన

        కదిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వారికి కొండంత అండగా నిలవాలని క్రియాశీలక సభ్యత్వం నమోదు ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో జనసేన పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు 286 మందికి కూటాల లక్ష్మన్న సభ్యత్వం నమోదు చెయ్యడం జరిగింది. కదిరి నియోజక వర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిందుకు జన సేనపార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలుపుతూ సత్కరించారు. ఆయన మాట్లాడుతూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానియ్యకుండా పార్టీ బలోపేతం కోసమే కృషి చేస్తానని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way