Search
Close this search box.
Search
Close this search box.

చీపురుపల్లిలో టీడీపీ పార్టీ చేస్తున్న దీక్షకు మద్దతు ఇచ్చిన జనసేన

చీపురుపల్లి

         చీపురుపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి కిమిడి నాగార్జున గారు నిర్వహించిన దీక్షలో  టీడీపీ పార్టీ కి జనసేన పార్టీ నాయకులు  మద్దతు  తెలియజేయడం జరిగింది. ఈ దీక్షలో చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు  తుమ్మగంటి సూరినాయుడు, విసినిగిరి శ్రీనివాసరావు, నాయుడు జనసేన, ఎచర్ల లక్ష్మిమునాయుడు, సాసుబుల్లి రామునాయుడు మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఈ దీక్షలో భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way