పాటంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో “జనసేన అక్షర యజ్ఞం”

పాటంశెట్టి సూర్యచంద్ర

       జగ్గంపేట ( జనస్వరం ) : నియోజకవర్గంలో సుమారు 30 శాతం నిరక్షరాస్యులు ఉన్నారు. ప్రతి ఇంట్లో విద్యావంతులు నిరక్షరాస్యులకు ఒక గంట సమయం వెచ్చించి నేర్పించే ప్రక్రియ ద్వారా నియోజకవర్గంలో నూరు శాతం అక్షరాస్యత సాధించే లక్ష్యంతో నిరక్షరాస్యత నిర్మూలన దిశగా జనసేన అక్షర యజ్ఞం పేరుతో జనసైనికుల సహకారంతో గ్రామ గ్రామాన అక్షరాస్యతా కార్యక్రమాల నిర్వహణతో కదులుతోందని నియోజకవర్గ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way