ఉరవకొండలో జనఘోష – జనసేనభరోసా కార్యక్రమం

ఉరవకొండ

        ఉరవకొండ ( జనస్వరం ) : జనఘోష – జనసేనభరోసా కార్యక్రమంలో భాగంగా నెలన్నర క్రితం ఉరవకొండ జనసేన పార్టీ ప్రస్తావించిన గేట్ వాల్ సమస్య గురించి ఇప్పటి వరకూ అధికారులు ఏమాత్రం స్పందించలేదుని జనసేన నాయకులు వాపోయారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి గారికి వినతిపత్రం అందజేసి మూడు రోజుల్లో గా సమస్య పరిష్కారం చేయకపోతే ఉరవకొండ జనసేన పార్టీనే సొంతంగా మీడియా సమక్షంలోనే ఈ సమస్యని పరిష్కారం చేసి చూపుతామని హెచ్చరించడం జరిగింది. దీంతో అధికారులు ఈరోజు సాయంత్రం లేదా రేపటి మధ్యాహ్నం కి సమస్య పరిష్కారం కచ్చితంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way