కమ్మ వలస, ముత్తావలస జనసైనికుల ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ

   బొబ్బిలి ( జనస్వరం ) : నియోజకవర్గంలో కమ్మ వలస గ్రామంలో కమ్మ వలస, ముత్తా వలస జనసైనికుల ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. జనసేనాని ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేస్తామని జనసైనికులు అన్నారు. పూతి గౌరీ శంకర్, జమ్మూ గణేష్, పాతినివలస జానకి, చప్ప మనోజ్, చెందు, బేవర అప్పలనాయుడు, రాంబార్కి రవికుమార్, వావిలిపల్లి శంకర్ రావు, పూతి కిరణ్, సత్యనారాయణ, ప్రసన్న, రాగాల నానాజీ మరియు కమ్మ వలస, ముత్తా వలస జనసైనికులు పాల్గొనడం జరిగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way