జనసైనికుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన బొర్రా వెంకట అప్పారావు

బొర్రా వెంకట అప్పారావు

    సత్తెనపల్లి  ( జనస్వరం ) : రాజుపాలెం గ్రామంలో వల్లం శెట్టి శివమ్మ గారు కొద్దిరోజుల క్రితం మరణించడం జరిగినది. ఈ విషయాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు గారికి తెలియజేయగా ఈరోజు వడ్డవలిలోని వారి గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం జరిగినది. జనసేన పార్టీ వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య, సత్తనపల్లి ఏడవ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, రాజుపాలెం గ్రామ అధ్యక్షులు నారం శెట్టి కోటేశ్వరరావు, అనుపాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు తోట, లక్ష్మీ నారాయణ పెమ్మా రమేష్, తోట ముసలయ్య, గోపి, మైనారిటీ నాయకులు జాన్ పీరా, గ్రామ జనసైనికులు పాల్గొనడం జరిగినది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way