Search
Close this search box.
Search
Close this search box.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

     కూకట్ పల్లి ( జనస్వరం ) : బహుజన విప్లవకారుడు శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 374 వ జయంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం లోని బాలానగర్ లో వారి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన జనసేన పార్టీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారు మరియు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారాం రాజలింగం. ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ తెలంగాణ తొలిరాజు, బహుజన రాజ్యాధికార పోరాడిన యోధుడు మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్ గడ్డం నాగరాజ కిషోర్, కొల్లా శంకర్, తుమ్మల మోహన్ కుమార్, వేముల మహేష్, నాగేంద్ర మరియు బాలనగర్ జనసేన పార్టీ నాయకులు ఎస్.కె .నాగూర్, నరేష్ వెంకట్రావు, రాము జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way