జనసేనపార్టీ ఆధ్వర్యంలో మంచాల అఖిలకు ఆర్థిక సహాయం

జనసేనపార్టీ

         ఆత్మకూరు ( జనస్వరం ) : మర్రిపాడు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామ మనోహర్ సహయ సహకారంతో బెడుసుపల్లి గ్రామానికి చెందిన మంచాల అఖిల అనే బాలిక అనారోగ్యంతో బాధపడుతున్న తెలుసుకుని బాలిక కు ఆర్థిక 5000 రూపాయలు ఆర్థిక సహాయం మర్రిపాడు మండల జనసేనపార్టీ అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి చేతుల మీదుగా అందించడం జరిగింది.  అనంతరం మండల అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి మాట్లాడుతూ వింత వ్యాధితో బాధపడుతున్న ఆ బాలిక ని దాతలు ఆదుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమానికి సహకార సహకారాలు అందించిన శ్రీరామ మనోహర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిన్నా జనసేన, వెంకటేష్, పెంచలయ్య, కృష్ణ కుమార్, వెంకమ్మ, తిరుపతమ్మ, శ్యామ్ స్థానికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way