జనసైనికుడు తుమ్మలపల్లి కుటుంబానికి అండగా మాకినీడి శేశుకుమారి

మాకినీడి శేశుకుమారి

   పిఠాపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యకర్త తుమ్మలపల్లి సత్యనారాయణ( చిన్ని) కుటుంబానికి జన సేన పార్టీ అండగా ఉంటుందని పిఠాపురం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మాకినీడి శేషు కుమారి భరోసా ఇచ్చారు . కుమారపురం గ్రామానికి చెందిన తుమ్మల పల్లి సత్యనారాయణ (చిన్ని) కుటుంబాన్ని గురువారం ఆమె పరామర్శించి దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్చార్జి మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ పిఠాపురం మండలం కుమారపురం గ్రామానికి చెందినటువంటి పార్టీ ఆవిర్భావము నుంచి పార్టీకి అహర్నిశలు కష్టపడి అనేక సేవలు అందించిన మన తుమ్మలపల్లి చిన్న రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందనీ ఆయన మరణాన్నికి చింతిస్తూ ఆయన కుటుంబానికి అండగా తాను, జనసైనికులు ఉంటారని అన్నారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జిగా చిన్న కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో చిన్నా యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం 5000/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది. చిన్న కుటుంబానికి ఇంటి ఆడపడుచులా అండగా ఉంటూ మంచి చెడుల్లో భాగస్వామ్యం పాంచుకుంటానని శేషు కుమారి తెలిపారు. జన సేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నా కుటుంబానికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాటికాయల సింగయ్య (శివ), ముద్రగడ శ్రీను, తుమ్మలపల్లి రవి, సాధనాల రాజా, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way