చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవ్ ధర్మవరం కార్యక్రమం

సేవ్ ధర్మవరం

           ధర్మవరం ( జనస్వరం ) : నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 1,2 వ వార్డ్స్ శాంతి నగర్ లో నిర్వహిస్తూ మైనారిటీ సోదరుల,చేనేత కార్మికుల,భవన కార్మికుల కష్టాలు తెలుసుకుని తప్పకుండా జనసేన పార్టీ అధికారంలోకి వస్తే వారికి న్యాయం చేస్తామని అలాగే యువత భవిష్యత్తుకు, బడుగు బలహీన వర్గాలకు, చేనేతలకు, మైనారిటీ సోదరులకు అండగా నిలబడతామని అలాగే ధర్మవరంలో జరుగుతున్న దోపిడీలు దౌర్జన్యాల గురించి తెలుసుకుని భవిష్యత్తులో ధర్మవరంలో ఎలాంటి దౌర్జన్యాలు,రౌడీయిజాలు లేకుండా ధర్మవరాన్ని కాపాడుకునే బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ప్రజలకు తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way