జనసేనపార్టీలోకి చేరిన మదనపల్లికు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీరామ

జనసేనపార్టీ

          మదనపల్లి ( జనస్వరం ) : ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీరామ రామాంజనేయులు మరియు వారి కుమారుడు శ్రీరామ హరిహరన్  పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. నిన్న జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుల వారు పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మదనపల్లి జనసేన పార్టీ తరఫున జన సైనికుల తరఫున ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం తెలిపారు. వీరి రాకతో మదనపల్లెలో మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఉమ్మడి చిత్తూరుజిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, దారం హరి తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way