రోడ్డుపై ఉన్న గుంతలను పుడ్చాలని జనసేన నాయకుల నిరసన

జనసేన

        సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం మొగులూరుకి వెళ్లే రోడ్డు ఐదు కిలోమీటర్లు అస్తవ్యస్తంగా ఉంది. రోడ్డుపై ఉన్న గుంతలను పుడ్చాలని బుధవారం నిరసన తెలియజేసిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఆయన నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సొంత మండలం. అయితే పొదలకూరు నుండి మొగులూరుకు వెళ్లే రోడ్డు ఐదు కిలోమీటర్ల వరకు అస్తవ్యస్తంగా ఉంది. రోడ్డుపైన ఎందుకని ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం గుంటలను కూడా పూడ్చే స్థితిలో లేదా మళ్లీ మూడోసారి ఎట్ట గెలవడం లేదు. కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటే సరిపోద్ది అనే ఆలోచనతో ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయి. ఎక్కడెక్కడ గ్రావెల్ ఉంది. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి. వాటి వరకు మింగేస్తే సరిపోద్ది అనే ఆలోచనతో ఉన్నాడా, ఇకనైనా కళ్ళు తెరిచి అస్తవ్యస్తంగా ఉన్న ఐదారు కిలోమీటర్ల రోడ్లపై ఉన్న గుంటలను పోర్చండి సార్. మీకు ఎన్నోసార్లు నిరసనల రూపంలో తెలియజేశాం. కానీ మీకు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లుంది రేపు 2024 లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. రాబోయేది జనసేన ప్రభుత్వం కాబోయే ముఖ్యమంత్రి మా ఆదినేత పవన్ కళ్యాణ్ సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేసేది జనసేన పార్టీ జనసేన తోనే సాధ్యం. ఈ కార్యక్రమంలో సంజూ రాకేష్, ఖాజా, శ్రీహరి, పవన్, ప్రసాద్, వంశీ, గోపాల్, కార్తీక్, y. పవన్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way