Search
Close this search box.
Search
Close this search box.

పఠాన్ చెరువు జనసైనికుల ఆత్మీయ సమావేశం

        తెలంగాణ ( జనస్వరం ) : తెలంగాణ రాష్ట్ర నాయకుల సూచనలు మేరకు పటాన్ చెరువు నియోజకవర్గంలోని  జనసేన పార్టీ బలోపేతానికి మరియు రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలు గురించి కోఆర్డినేటర్ రాజేష్ యడమ అన్నయ్య గారి ఆధ్వర్యంలో చర్చి జరిగింది. పార్టీని ప్రజల వద్దకు బలంగా తీసుకువెళ్లడం కోసం రాజేష్ దిశానిర్దేశం చేశారు. ప్రతి జనసైనికుడు జనసేనపార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG_20240413_164936
టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానం చేసిన కూకట్ పల్లి జనసేన నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్
IMG-20240403-WA0006
కూకట్ పల్లి జనసేన పార్టీ ఆఫీస్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి
IMG-20240317-WA0029
రీలిష్ & చేరిష్ షాప్ ను ప్రారంభించిన జనసేన నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్
IMG-20240313-WA0004
జనసేనపార్టీ మొక్కలు పంపిణీ కార్యక్రమం
IMG-20240312-WA0007
జనసేన పార్టీకి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way