ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటిన జనసైనికులు

పర్యావరణ

      విజయనగరం ( జనస్వరం ) : పర్యావరణ దినోత్సవం సందర్బంగా జామి మండలం, అగ్రహారం గ్రామంలో  మండల జనసేన పార్టీ నాయకులు పీవీర్ వర్మా గారు (రాజు) ఆధ్వర్యంలో 30 మొక్కలు నాటడం జరిగింది. ఆయన మాట్లాడుతూ జనసేనపార్టీ పర్యావరణ రక్షణ కోసంకృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే జనసేన సిద్దాంతాలలో ఒకటిగా పర్యావరణ పరిరక్షణగా పొందుపరచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో L.కోట నాయకులు Sk. పిరోజ్, రాంబాబు, అగ్రహరం గ్రామ పంచాయితీ సెక్రటరీ నాయడు, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way