Search
Close this search box.
Search
Close this search box.

నీళ్ల కోసం రోడ్డెక్కిన గ్రామ ప్రజలకు మద్దతుగా నిలిచిన సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన నాయకులు

      సూళ్లూరుపేట, (జనస్వరం) : గత వారం రోజులు పైగా తడ మండలం చేనిగుంట గ్రామానికి చెందిన ప్రజలు నీళ్ళు లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్టు జనసైనికులు ద్వారా సమాచారం అందింది. వైసిపి పాలనలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడంతో అసహనానికి గురై మహిళలు హైవే మీద నీటి బిందులను అడ్డంగా పెట్టి నిరసన తెలియజేయడం జరిగింది. 2019 ఎన్నికల ముందు ఆ గ్రామానికి వెళ్ళిన ప్రస్తుత 10 ఏళ్ల వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వాటర్ అదనపు ట్యాంక్స్ నిర్మిస్తామని, నీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారని స్థానికులు తెలియజేశారు. కానీ ఇంతవరకు ఆ ఊసే లేదు. దయచేసి నిర్లక్ష్య వైఖరికి తావు లేకుండా వెంటనే చేనిగుంట గ్రామ ప్రజలకు నీటి కొరత తీర్చాల్సిందిగా అలానే వాటర్ ట్యాంక్ నిర్మించాల్సిందిగా, మళ్లీ సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా జనసేన పార్టీ తరఫున అధికారులకు తెలియజేస్తున్నామని తెలిపారు. ఖచ్చితంగా గ్రామ ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way