క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తూ జనసేనానికి అండగా ఉందాం

జనసేనాని

          సర్వేపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలోని సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నందు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజాప్రయోజనాలు దృష్ట్యా ఆయన రాజకీయ షణ్ముఖ వ్యూహంలో అడుగులు వేస్తున్నారని అన్నారు. ఆయన మాటని సిరసావహిస్తూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆయన అడుగుజాడల్లో నడుస్తామని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు. క్రమశిక్షణతో పార్టీని బలోపేతం చేసే దానికి మా వంతు మేం కృషి చేస్తామని అన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానికులు పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, నవీన్, రహీం, అక్బర్, చిన్నా, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way