Search
Close this search box.
Search
Close this search box.

జనంకోసం జనసేన మహాపాదయాత్ర – ఆడపడుచులకు బొట్టు పెట్టే కార్యక్రమం

జనంకోసం జనసేన

         రాజానగరం ( జనస్వరం ) : దివాన్ చెరువు గ్రామంలో “జనంకోసం జనసేన మహాపాదయాత్ర”లో భాగంగా “ఆడపడుచులకు బొట్టు పెట్టే కార్యక్రమం” రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మికి హారతులు పడుతూ, పూలవర్షాలు కురిపిస్తూ, జనసైనికులు కోలాహలం నడుమ ఘనస్వాగతం పలికిన దివాన్ చెరువు గ్రామ ప్రజలు. గ్రామంలో ప్రతీ గడపకి, ప్రతీ ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ ఆడపడుచులకు బొట్టు పెట్టి రాబోయే 2024 ఎన్నికలలో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. ప్రజల పక్షాన నిలబడే తత్వం, తప్పును ధైర్యంగా ప్రశ్నించే గుణం కలిగిన నవతరం నాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ తెలిపారు. వీరి వెంట జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way