డొక్కా సీతమ్మ గారి సేవా స్ఫూర్తితో చలివేంద్రం ఏర్పాటు చేసిన కొత్తపల్లి జనసేన యువత

      కొత్తపల్లి, (జనస్వరం) : గత నాలుగు సంవత్సరాల నుండి కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు అడ్డాగా పేరుగాంచిన కొత్తపల్లి గ్రామం మరోసారి మందుకు వచ్చారు. ప్రజలకు సేవ చేయుటకు మేం ఎప్పుడు ముందు ఉంటాం అని నిరూపిస్తూ ఎండలు తీవ్రత రోజురోజుకి పెరుగుతుండడంతో కొత్తపల్లి యువత డొక్కా సీతమ్మ గారి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు తమ వంతు సాయంగా ప్రజల దాహం తీర్చుటకు కొత్తపల్లి సెంటర్ నందు “శ్రీ దాసాంజనేయ స్వామి వారి చలివేంద్రం” ప్రారంభించిన మొదటి రోజు సందర్బంగా ద్రాక్షా రసం పంపిణి చేసారు. అలానే వారంలో ప్రతి మంగళవారం మజ్జిగ పంపిణి చేస్తాము అని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వచ్చిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way