Search
Close this search box.
Search
Close this search box.

ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన నాయకులు : అవనిగడ్డ జనసైనికులు

ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన నాయకులు : అవనిగడ్డ జనసైనికులు

                 లక్ష్మీపురం వికలాంగుల కాలనీలో వర్షపు నీరు చేరి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంగన్ వాడీ కేంద్రం, ఇళ్ళు చుట్టూ వర్షపు నీరు చేరి ప్రజలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన వర్షపు నీరు కదలడం లేదు. ఇప్పడికైనా అధికారులు స్పందించి సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి, వర్షపు నీరుని తొలగించే ప్రయత్నం చెయ్యాలని జనసేన పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మడమల రంజిత్ కుమార్, సూదాని నందగోపాల్ మరియు స్థానికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way