Logo
Date of Publish : 14 October 2020, 12:29 pm
Editor : Sake Naresh

ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన నాయకులు : అవనిగడ్డ జనసైనికులు

ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన నాయకులు : అవనిగడ్డ జనసైనికులు

                 లక్ష్మీపురం వికలాంగుల కాలనీలో వర్షపు నీరు చేరి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంగన్ వాడీ కేంద్రం, ఇళ్ళు చుట్టూ వర్షపు నీరు చేరి ప్రజలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన వర్షపు నీరు కదలడం లేదు. ఇప్పడికైనా అధికారులు స్పందించి సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి, వర్షపు నీరుని తొలగించే ప్రయత్నం చెయ్యాలని జనసేన పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మడమల రంజిత్ కుమార్, సూదాని నందగోపాల్ మరియు స్థానికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com