Search
Close this search box.
Search
Close this search box.

కోలా విజయలక్ష్మి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కనిగిరి జనసైనికులు

కోలా విజయలక్ష్మి

    కనిగిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ కృష్ణా గుంటూరు,ప్రకాశం,నెల్లూరు రీజినల్ కోఆర్డినేటర్  కోలా విజయలక్ష్మి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కనిగిరి జనసైనికులు. ఈ సందర్భంగా కోల విజయలక్ష్మి గారు మాట్లాడుతూ కనిగిరి నియోజకవర్గం జనసేన పార్టీ అభివృద్ధిపై నియోజకవర్గ సమస్యలపై, పార్టీ బలోపేతం గురించి జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ తరఫున మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో కనిగిరి మండల అధ్యక్షుడు ఇండ్ల రమేష్, కనిగిరి టౌన్ అధ్యక్షుడు అంజి నాయుడు, జనసేన నాయకులు రాజేష్, సాయి కిషోర్,చరణ్,రవి అజయ్,శ్రీకాంత్ చిన్నా జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way