“జనం కోసం జనసేన” మహా పాదయాత్ర – ఆడపడుచులకు బొట్టు పెట్టే కార్యక్రమం

జనం కోసం జనసేన

      రాజానగరం ( జనస్వరం ) : రాజానగరం మండలం, ముక్కినాడ పాకలు గ్రామంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ గారు,  బత్తుల వెంకటలక్ష్మి  పర్యటించారు. స్థానిక ప్రజలతో మమేకమవుతూ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు వైవరించారు. ఆడపడుచులకు బొట్టు పెట్టి “గాజు గ్లాసు” గుర్తుపై ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేనపార్టీని ఆధికారంలోకి తీసుకురావడమే అధికార లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అధికారాన్ని ఇచ్చి చూడాలని సుపరిపాలన అంటే ఏంటో చూపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల సీనియర్ జనసేన నాయకులు, జనసైనికులు, ముక్కినాడ పాకలు గ్రామ వాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way