ప్రతి జనసైనికుల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది – తెర్నేకల్ వెంకప్ప

వెంకప్ప

       నంద్యాల ( జనస్వరం ) : కర్నూలు జిల్లా హాలహర్వి మండలం చింతకుంట గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన జనసైనికుడు మల్లికార్జున కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి రూ 10,000 /- ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జి తెర్నెకల్ వెంకప్ప. అలాగే భవిష్యత్తులో మల్లికార్జున ఇద్దరి ఆడబిడ్డల (5,6 సంవత్సరాల) చదువులకు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు చంద్ర, బడేసబ్, మహానంది, అరవింద్, రవి, భాస్కర్, మారుతి, సుదీర్, గంగాధర్, ఉపేంద్ర, మహేష్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way