తీవ్ర అస్వస్థకు గురైన జనసైనికుడిని పరామర్శించిన భీమిలి జనసేన ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల

సందీప్ పంచకర్ల

           భీమిలి ( జనస్వరం ) : భీమిలి నియోజకవర్గం మత్స్యకార గ్రామమైన నాగమయ్యపాలెం జనసైనికుడు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ విషయం గ్రామ మత్స్యకార నాయకులు బొడ్డు రాజు గారి ద్వారా భీమిలి జనసేన ఇంచార్జ్ డా. సందీప్ పంచకర్ల తెలుసుకుని ఆయన చికిత్స కోసం కేజీహెచ్ లో తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, డాక్టర్లతో మాట్లాడి రావడం జరిగిందన్నారు. అన్నీ విధాలా జనసైనికునికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ జనసేన నాయకులు శివప్రసాద్ తదితర జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way