Search
Close this search box.
Search
Close this search box.

జనసేన కార్యకర్తకి ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన జనసేన యువ నాయకులు గెడ్డం చైతన్య 

      నక్కపల్లి, (జనస్వరం) : నక్కపల్లి మండలం చిన్న దొడ్డుగొళ్ళుకి చెందిన జనసైనికుడు బద్ది గంగరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాపడి వైద్య చికిత్స అనంతరం కోలుకున్నారు. కియాశీలక సభ్యత్వం ఉన్నందున జనసేన పార్టీ కార్యాలయం నుండి 5 వేలు రూపాయలు చెక్కును సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి అధ్వర్యంలో యువ నాయుకులు గెడ్డం చైతన్య గంగరాజుకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నల్లల రత్నాజి, వెలగా బుజ్జి, బద్ది గోవిందరావు, బోయిన సురేష్, లోవరాజు, తాతాజి, రాంబాబు, వెలగా కన్నారావు, బాబ్జి మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way