జనసేన కార్యకర్తకి ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన జనసేన యువ నాయకులు గెడ్డం చైతన్య 

      నక్కపల్లి, (జనస్వరం) : నక్కపల్లి మండలం చిన్న దొడ్డుగొళ్ళుకి చెందిన జనసైనికుడు బద్ది గంగరాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాపడి వైద్య చికిత్స అనంతరం కోలుకున్నారు. కియాశీలక సభ్యత్వం ఉన్నందున జనసేన పార్టీ కార్యాలయం నుండి 5 వేలు రూపాయలు చెక్కును సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి అధ్వర్యంలో యువ నాయుకులు గెడ్డం చైతన్య గంగరాజుకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నల్లల రత్నాజి, వెలగా బుజ్జి, బద్ది గోవిందరావు, బోయిన సురేష్, లోవరాజు, తాతాజి, రాంబాబు, వెలగా కన్నారావు, బాబ్జి మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way