పార్టీ జెండా భుజాన మోసే ప్రతి కార్యకర్తల సంక్షేమం కోసం క్రియాశీలక సభ్యత్వం : గునుకుల కిషోర్

గునుకుల కిషోర్

           నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త ప్రసన్న ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ సమక్షంలో పార్టీలో చేరి జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఏ రాజకీయ పార్టీ తీసుకొని నిర్ణయం జనసేన పార్టీ తీసుకుంది అదే క్రియాశీలక పార్టీ క్రియాశీలక సభ్యత్వం. పార్టీ జెండా భుజాన మోసే ప్రతి కార్యకర్తల సంకల్పం పట్టిదలను జనసేన ఏనాడు విస్మరించదన్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తలను ప్రాణప్రదంగా చూసుకుంటారనే దానికి నిదర్శనం ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వం.500 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం అదనంగా రెండు కోట్ల రూపాయలు తన సంపాదన నుంచి వెచ్చించి కార్యకర్తల కు భరోసా గా నిలిచారు. ఇప్పటి వరకూ ప్రమాదవశాత్తు మరణించిన దాదాపు 196 మందికి ₹5,00,000 రూపాయలను,అదేవిధంగా 69 మందికి ప్రమాద భీమా ₹50000 రూపాయలు అందించి వారి కుటుంబాలకు జనసేన తరపున భరోసా నిలిచారు. జనసేన నాయకులు,కార్యకర్తలు జనసేన క్రియాశీలక సభ్యత్వం గురించి వివరించి అందరినీ సభ్యులుగా చేర్పించవలసిందిగా బాధ్యత తీసుకోండి అని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్ కి ఈసారి అవకాశం ఇచ్చి జనసేన పార్టీ ని గెలిపించాల్సింది గా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో ప్రసన్న,ప్రశాంత్ గౌడ్,రహీం, సలీం, షామీర్, కార్తీక్,జయ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way