ప్రజల అందరి ఆశీస్సులతో పవనన్న ప్రభుత్వం స్థాపిస్తారు : యు.పి.రాజు

యు.పి.రాజు

                రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు) ఆధ్వర్యంలో  ఇంటిఇంటికి జనసేన పార్టీ కార్యక్రమం రేగిడి ఆమదాలవలస మండలం అంబకండి గ్రామంలో చేపట్టారు. ప్రతి ఇంటికీ వెళ్ళిన యు.పి.రాజు ప్రజల సమస్యలను అధ్యయనం చేసి జనసేన పార్టీ తరుపున అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ప్రజలు అందరు ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, అప్పలనాయుడు, లక్షమ్ నాయుడు, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way