పఠాన్ చెరువు లో జనసైనికుల ఆత్మీయ సమావేశం

       తెలంగాణ ( జనస్వరం ) : పఠాన్ చెరువు నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్  వేమూరి శంకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం పఠాన్ చెరువు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఎడమ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేద్దామని అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనపార్టీ పోటీ చేస్తుందని, అందరం కలిసి సమిష్టిగా కలసి పోరాడుదామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెల్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు , జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

One Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way