ప్రమాదంలో గాయపడ్డ జనసైనికుడికి ఆర్థిక సహకారం అందించిన జనసేన నాయకులు

జనసేన

           ప్రకాశం ( జనస్వరం ) : మద్దిపాడు మండలం, పెద్ద కొత్తపల్లి ఎస్సీ కాలనీకి చెందిన జనసేన పార్టీ కార్యకర్తకి ఆక్సిడెంట్ జరిగింది. అతనికి రెండు సర్జరీ లు చెయ్యాల్సి రాగా ఆరోగ్యశ్రీ వర్తించదని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఆర్ధికంగా పేదవారు కావటంతో తెలిసిన వెంటనే స్పందించిన స్థానిక నాయకులు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కందుకూరు బాబు, మద్దిపాడు మండల అధ్యక్షులు నున్నా బాలసుబ్రమణ్యం, అంగలకుర్తి నరసింహారావు, పొన్నం అయ్యప్ప కలసి  చికిత్స నిమిత్తం 15000 రూ. సమకూర్చారు. ఆ మొత్తాన్ని రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ చేతుల మీదుగా అందించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way