శింగరాయకొండ జనసేనపార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

 శింగరాయకొండ

             శింగరాయకొండ, (జనస్వరం) : జనసేన పార్టీ ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా శింగరాయకొండ మండలంలోని శానంపూడి గ్రామంలో చిన్న పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఇందుకు జనసేన పార్టీ నాయకుడు దండె ఆంజనేయులు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యన్నం రాము, రాణా ప్రతాప్, రాజేంద్ర సాయి, శీలం సాయి, కుమార్, రాజు, గోపి, అనుమాలశెట్టి కిరణ్, గుంటుపల్లి శ్రీను, జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way