పామర్రు నియోజకవర్గంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు

        పామర్రు, (జనస్వరం) : కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి అంబటి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరింగిశెట్టి కీర్తన  పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కీర్తన మాట్లాడుతూ జనసేనపార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు  ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కోరారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి రైతు కుటుంబంలోను సుఖసంతోషాలతో, సిరిసంపదలతో ఉండాలని కోరుకున్నారు. అలాగే ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way