స్మశానవాటికకు స్థలం కేటాయించాలని కలెక్టర్ కు వినతిపత్రం అందించిన జనసేన నాయకులు రేగిడి లక్ష్మణరావు

రేగిడి లక్ష్మణరావు

         విజయనగరం ( జనస్వరం ) : మెరకముడిధాం గ్రామంలో 400 ఇళ్లు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. స్మశానవాటిక లేక చెరువు గట్టుపై చనిపోయిన వారిని పూడ్చడం జరుగుతుందని జనసేన నాయకులు, దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు రేగిడి లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. వర్ష కాలంలో దారిలేక ఇబ్బందిగా ఉందని అందుకనే స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యకు పరిష్కారం తొందరగా చూపాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way