ప్లెక్సీ కడుతూ గాయపడిన జనసైనికుడికి ఆర్థిక సాయం చేసిన వరికూటి నాగరాజు

     దర్శి, (జనస్వరం) : ఇటీవల నూతన సంవత్సరం రోజున కొండేపి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన మట్టిపల్లి పూర్ణచంద్ర అనే జనసైనికుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ కడుతూ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురై ఒంగోలులోని వెంకట రమణ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి, దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు పూర్ణచంద్రకి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ చేతుల మీదుగా 15,000/- రూపాయలను అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ జనసైనికులకు ఎప్పుడు ఆపద వచ్చినా జనసేన పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. అలాగే ఆర్థిక సాయం చేసిన వరికూటి నాగరాజుకి పూర్ణచంద్ర కుటుంబం ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way