88 వార్డ్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జన స్వరం 2023 క్యాలెండర్ ఆవిష్కరణ, కేక్ కటింగ్

జనస్వరం

      పెందుర్తి నియోజకవర్గం ( జనస్వరం ) : 88వ నరవ జనసేన పార్టీ కార్యాలయంలో 2023 నూతన సంవత్సర గాను కేక్ కటింగ్ మరియు జనస్వరం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ నాయకుడు గల్లా శ్రీనివాసరావు  మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రజలందరికీ ఐశ్వర్యం ఆరోగ్యంగా చల్లగా ఉండాలని, చిన్న స్థాయి నుండి ఈరోజు జనస్వరం క్యాలెండర్ ఆవిష్కరణ చేపడుతున్న అధినేత నరష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మన రాష్ట్ర శ్యామలంగా ఉండాలంటే పవన కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అవ్వడమే అని ప్రజలు కోరుకుంటున్నారని మాట్లాడడం జరిగింది. స్థానిక నాయకులు శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం పర్వదినాన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, జనస్వరం క్యాలెండర్ ఒక జొమోటో బాయ్ నుండి ఈరోజు ఒక పేపర్ కి అధినేతకైన నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు యువతకి చాలా రోల్ మోడల్ గా ఉంటూ పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని జనంలో తీసుకోవడానికి జన స్వరాన్ని స్థాపించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి దిశా దశ మన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని మాట్లాడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జేర్రీపోతుల పాలెం వైస్ సర్పంచ్ భర్త సాలాపు కనకరాజు గారు, సాలపు అప్పారావు గారు, గవర నానాజీ, లింగం వాసు, గోపి, అశోక్, చలం, సర్వసిద్దిరాజు, తేజ, గౌతమ్, శ్రీను, గోపిశెట్టి ప్రవీణ్,రాడితేజ, మరియు జన సైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way