శ్రీ ధారపైడమ్మ తల్లి మీద రాజకీయం చేయుద్దు : జనసేన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర

అప్పలరాజు దొర

        విజయనగరం ( జనస్వరం ) :  శ్రీ దారపైడమ్మ తల్లి గుడి పై సంవత్సరం బట్టి అమ్మవారు గుడి పై రాజికియ శక్తులు గుడిని కైవసం చేసుకోవాలని కుట్రలు పన్నుతున్నారని, గ్రామ ప్రజలు అందరూ గుడిని కాపాడుకోవాలని అందరూ చూస్తుంటే కొంతమంది వ్యక్తులు పెత్తనం సాగలేనప్పటకి, గుడి పైన గ్రామ ప్రజల పై కక్ష కట్టి గుడిని ఎండోమెంట్ లో కలపామని లెటర్ రాసి ఇచ్చారని జనసేన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర పేర్కొన్నారు. ఆ లెటర్ పరిది లో తీసుకొని ఎండోమెంట్ వారు 24-12-2022 న నోటీసు పంపించారు. ఆ నోటీసు అందుకొని ఆ గ్రామస్థులు అందరూ భయపడి తరతరాలగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు కొల్పోతామని బావించి మాకు ఇచ్చిన నోటీసుకు సోమవారం దేవాదాయ ఇన్స్పెక్టర్ గారికి గ్రామస్థులు అందరూ కలిసి సంతకాలు చేసి ఎండోమెంట్ చేర్చరాదని వ్యతిరేకిస్తూ వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. గ్రామపెద్దలు, గ్రామ ప్రజల ఉగ్గిన రాంబాబు ఎంపీటీసీ, ఉగ్గిన పాపులమ్మా, ఉగ్గిన పైడితల్లి, ఉగ్గిన నర్సింగావు, ఉర్లి పోతురాజు, ఉగ్గినా సాంబాబు, s దేముడు తదరితులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way