డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలి : టెక్కలి జనసేన నాయకులు

       టెక్కలి, (జనస్వరం) : టెక్కలి మండలం మేఘవరం పంచాయితీ పరిధి బొరిగిపేట గ్రామంలో డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను కొన్ని నెలలుగా పూడిక తీయకపోవటం వలన గ్రామంలో ప్రజలు అనేక వ్యాధులు గురి అవుతున్నారు. ఈ విషయాన్ని గ్రామ ప్రజలు జనసేన నాయకులు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని టెక్కలి జనసేనపార్టీ తరుపున విజ్ఞప్తి చేస్తూ టెక్కలి మండలం అభివృద్ధి పరిపాలన అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగిందిి. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు కూరకుల యాదవ్, మెట్ట అవినాష్, టెక్కలి నియోజకవర్గ ఐటీ వింగ్ ప్రతినిధి రాయి సునీల్, ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపురెడ్డి సోమేశ్  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way