మూగ, బధిర పిల్లలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నజనసేన నాయకులు వడ్లపట్ల సాయి శరత్

జనసేన

        దెందులూరు ( జనస్వరం ) : జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్  మూగ, బధిర చిన్నారులతో  పెదవేగి మండలంలో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ పాప కార్యాలని గ్రహించి పశ్చాత్తాపం చెందడం క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువు అని, అటువంటి పశ్చాత్తాపం అవసరం లేని పాపం ఎరుగుని మూగ, బధిర చిన్నారులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నానన్నారు. అనంతరం పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way